Exclusive

Publication

Byline

ఓటీటీలోకి కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.4 రేటింగ్.. నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్

Hyderabad, మే 29 -- కన్నడ థ్రిల్లర్ సినిమాలకు మీరు అభిమానా? అయితే మిమ్మల్ని థ్రిల్ చేయడానికి ఇప్పుడో సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఎప్పుడో ఫిబ్రవరి 7న థియే... Read More


రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!

భారతదేశం, మే 29 -- ేంద్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బ... Read More


జూన్ 8న నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

భారతదేశం, మే 29 -- హైదరాబాద్: ఉబ్బసం రోగులకు ఏటా బత్తిని సోదరులు అందించే ప్రముఖ చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సర్వం సిద్ధమవుతోంది. జూన్ 8న జరిగే ఈ కార్యక్రమానికి ప... Read More


కాలిఫోర్నియాలో మినీ మహానాడు-2025 గ్రాండ్ సక్సెస్!

భారతదేశం, మే 29 -- ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు... Read More


నిన్ను కోరి మే 29 ఎపిసోడ్: విరాట్ ఇంట్లో బ్లాక్ మనీ- ఐటీ సోదాలు- చంద్రకళ పైశాచిక ఆనందం- నీళ్ల ట్యాంక్‌లో డబ్బు!

Hyderabad, మే 29 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తన తల్లి తనతో మాట్లాడే విధానం, చూసే చూపులు తనకు నరకం చూపిస్తున్నాయని, దానికి కారణం నువ్వే అని చంద్రకళను నిందిస్తాడు విరాట్. నీకు కావాల్సినవన్నీ... Read More


కేవలం 4 గంటల్లోనే హరి హర వీరమల్లు డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ఇదో రికార్డు

Hyderabad, మే 29 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిపిందే. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీ కో... Read More


ప్రజల జీవితాలను మార్చేందుకే టీడీపీ పుట్టింది: మహానాడులో చంద్రబాబు

భారతదేశం, మే 29 -- కడప, మే 29: ప్రజల జీవితాలను మార్చేందుకే తమ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడులో చివరి రోజు జరిగిన ... Read More


పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేసినప్పుడే జమ్మూకశ్మీర్‌పై చర్చలు : విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారతదేశం, మే 29 -- పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై చర్చించడం సహా భారతదేశంతో చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్... Read More


గోవా క్యాసినోలో సెక్యూరిటీ గార్డును హతమార్చిన హైదరాబాద్ యువకుడి అరెస్టు

భారతదేశం, మే 29 -- పనాజీ, గోవా: గోవాలోని పనాజీలో ఒక క్యాసినో లాబీలో సెక్యూరిటీ గార్డును హత్య చేసి, మరొకరిని గాయపరిచిన 25 ఏళ్ల హైదరాబాద్ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకార... Read More


స్టాక్ మార్కెట్ నేడు: మే 29 గురువారం కొనుగోలు చేయాల్సిన 8 స్టాక్‌లు.. నిపుణుల సిఫారసులు ఇవే

భారతదేశం, మే 29 -- ముంబై: స్టాక్ మార్కెట్ నిన్న, బుధవారం, హెచ్చుతగ్గులతో ముగిసింది. నిఫ్టీ-50 సూచీ 0.3% తగ్గి 24,752.45 వద్ద స్థిరపడింది. అయితే, బ్యాంక్ నిఫ్టీ 0.12% లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల న... Read More